BREAKING NEWS
Loading News...
LIVE TV
JN9 NEWS TV
latest updates
తెలంగాణ రైసింగ్-2047’ ప్రణాళికలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించాలి:ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇప్పటికే హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి 163ని పారిశ్రామిక కారిడార్ గా ప్రభుత్వం ప్రకటించింది...
వరంగల్ జిల్లాను పారిశ్రమికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి...
వరంగల్ కు త్వరలోనే ఏయిర్ పోర్ట్...
telangana
తెలంగాణ రైసింగ్-2047’ ప్రణాళికలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించాలి:ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇప్పటికే హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి 163ని పారిశ్రామిక కారిడార్ గా ప్రభుత్వం ప్రకటించింది...
వరంగల్ జిల్లాను పారిశ్రమికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి...
వరంగల్ కు త్వరలోనే ఏయిర్ పోర్ట్...
బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి తగిన వాటా,రిజర్వేషన్లు,హక్కులు కల్పించాలి:మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజాసంక్షేమం న్యూస్
బీసీలకు సంబంధించిన కీలక చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఫ్లోర్ లీడర్,బీసీ నాయకులు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలి.బీజేపీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటూనే, బీసీల జనాభాను లెక్కించడానికి ఎందుకు వెనుకడుగు...
andhra pradesh
రూ. 16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో!
ప్రజా సంక్షేమం న్యూస్:
ఆత్రేయపురం (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా):
భూ మ్యుటేషన్ పనుల కోసం లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,...
ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్-కొత్త రూల్స్ ఇవే..
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులపైనా పెరిగిపోతున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు ఇవాళ ఓ ప్రతిపాదన చేసింది. రోడ్డు భద్రతను పటిష్టం చేయడంతో పాటు నిబంధనల్ని పాటించేలా వాహనదారులపై ఒత్తిడి...
national
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు అవ్వండి:ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి ఆహ్వానం...
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు సదస్సు...
డిఫెన్స్ ఎక్స్పో 2026ను ప్రారంభించాలని కోరిన ముఖ్యమంత్రి..
ప్రజాసంక్షేమం న్యూస్-...

